రైతులతో వ్యవసాయ అధికారులు

బొబ్బిలి (అక్షర ఆయుధం ప్రతినిధి సతీష్ )వ్యవసాయ మరియు అనుబంధ శాఖల మండల స్థాయి అధికారుల సమక్షంలో గ్రామస్థాయి సిబ్బందితో మండల వ్యవసాయ అధికారి ఎం శ్యాంసుందర్…

వైయస్సార్ కి ఘన నివాళి

బొబ్బిలి (అక్షర ఆయుధం ప్రతినిధి సతీష్ )దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బొబ్బిలి పట్టణంలోని…

కవిత వాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్

అక్షర ఆయుధం దినపత్రిక సెప్టెంబర్ 2 రిపోర్టర్. నవీన్ మీసాల నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ కవిత ను కెసిఆర్ ను నేను కలపడానికి…

వైయస్సార్ జయంతి సందర్భంగా

అక్షర ఆయుధం దినపత్రిక సెప్టెంబర్ 2 రిపోర్టర్. నవీన్ మీసాలనిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ భీమ్గల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జయంతి…

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు ప్రయోజనం

అక్షరాయుధం ప్రతినిధి శ్రీనివాసరావు బూర్గంపహాడ్ , సెప్టెంబర్ 2 ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ…

బూర్గంపహాడ్ లో ఘనంగా వైఎస్ఆర్ 17వ వర్ధంతి వేడుకలు

అక్షర ఆయుధం ప్రతినిధి శ్రీనివాస్ రావు బూర్గంపహాడ్ , సెప్టెంబర్ 2 బూర్గం పహాడ్ మండల వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి…

బంగారుపాళ్యం పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన బంగారుపాళ్యం పోలీసులు

అక్షర ఆయుధం న్యూస్ ప్రతినిధి పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ సెప్టెంబర్ 2 సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం ప్రాంతంలో…

మోసకారి కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నిరసన

అక్షర ఆయుధం సెప్టెంబర్ 2 ( మిర్యాలగూడ పి వెంకటయ్య) నల్గొండ జిల్లా. మిర్యాలగూడ: మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు…

వేర్హౌస్ ను ప్రారంభించిన రెస్కో చైర్మన్ ప్రతాప్..

అక్షర ఆయుధం,కుప్పం,సెప్టెంబర్ 02,రిపోర్టర్ : తేజ కిరణ్: గుడిపల్లి మండలంలో వేర్హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు.ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద బీసీ…

భారతి నగర్ డివిజన్ ఎల్‌ఐజీ కాలనీలో బాకీ,కార్డుల పంపిణీ చేసిన సింధు,ఆదర్శ్ రెడ్డి.

రామచంద్రాపురం,మండలం.(ఆగస్టు,2 అక్షరాయుధం,న్యూస్.ఆరట్ల,సుధాకర్)కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపిస్తూ, బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు సెప్టెంబర్ 2…